తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మరో కిలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తున్న "ఆయుష్మాన్ భారత్" ఆరోగ్య బీమా పథకంతో తెలంగాణ రాష్ట్ర "ఆరోగ శ్రీ" ఆరోగ్య పథకాన్ని అనుసంధానం...
ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయేతర భూములకు సంబంధించిన ఎల్ఆర్ఎస్ నిబంధనను తొలగిస్తునట్లు ప్రభుత్వం ప్రకటించింది. అధీకృత లేఅవుట్లలో లేదా మునుపటి...
తెలంగాణ ప్రభుత్వం 'రైతుబంధు' ఆర్థిక సహాయ పథకం కింద రాష్ట్రంలోని 61.49 లక్షల మంది రైతులకు రూ .7,500 కోట్లకు పైగా పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తెలిపారు. 61.49...
యాసంగీ సీజన్ సంబందించిన రైతుబంధు నగదును రైతుల ఖాతాలోకి జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 28 నుంచి ఎకరానికి రూ. 5 వేల చొప్పున రాష్ట్ర...
తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల, భూముల రిజిస్ట్రేషన్లు సోమవారం (డిసెంబర్ 14) నుంచి ప్రారంభమయ్యాయి. అయితే, ప్రజలు కొత్త విదానంతో ఇబ్బందులు పడుతునట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న హైకోర్టు వినియోగదారుల ఆధార్...
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు కోసం ప్రజల భాదలు తప్పేలా కనిపించడం లేదు. మరోసారి రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ నిలిపివేస్తునట్లు ప్రభుత్వం ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఆధార్ ఆడగొద్దని...
రైతులకు పెట్టుబడి ప్రోత్సాహం కింద తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకమే రైతు బంధు. ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 58.33 లక్షల మంది రైతులకు వానాకాలం, యాసంగీ సీజన్...
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి (డిసెంబర్ 14) నుంచి తెలంగాణలో తిరిగి ప్రారంభమవుతుంది. వ్యవసాయేతర ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం తేదీ మరియు సమయంతో స్లాట్లను బుకింగ్ చేసుకోవడానికి వెబ్సైట్ https://registration.telangana.gov.in/ ఉపయోగించవచ్చు....