ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ క్రికెట్ అభిమానులకు శుభవార్త అందించింది. అమెజాన్ ప్రైమ్ లో క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్ సర్విస్ ను తీసుకురానున్నట్లు పేర్కొంది. అమెజాన్ మరియు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు...
శాంసంగ్ త్వరలో క్వాల్కామ్ కు పోటీగా శక్తివంతమైన ప్రాసెసర్ ను తీసుకొస్తునట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు శాంసంగ్ తన మొబైల్ లలో క్వాల్కామ్ కు చెందిన ప్రాసెసర్ లతో పాటు సొంతంగా తయారుచేసిన ఎక్సినోస్...
కరోనా ప్రభావంతో ఆన్లైన్ వినియోగం భాగా పెరిగిపోయింది. ఎంతలా అంటే విద్యార్దుల క్లాస్ నుండి ఆఫీసు సమావేశాల కొరకు అన్నీ ఆన్ లైన్ లో జరుగుతున్నాయి. అయితే, వీటికోసం ఆన్ లైన్ లో...
అమెజాన్ తన యూజర్ల కోసం కొత్తగా రైలు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం అమెజాన్ ఆండ్రాయిడ్ యాప్ మరియు మొబైల్ వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో ఉందని...
COVID-19 కేసుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 34 మిలియన్లకు పైగా కేసులతో కరోనా వైరస్ విజృంబిస్తుంది, ఈ సమయంలో టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తన గూగుల్ మ్యాప్స్ లో కరోనా వైరస్ కోసం కొత్త...
జియో ప్రీపెయిడ్ వినవయోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్ తీసుకొస్తున్న రిలయన్స్ జియో సంస్థ తాజాగా పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం కూడా ఒక సరికొత్త ప్లాన్ ను ప్రకటించింది. జియో పోస్ట్పెయిడ్...
గత కొత్త కాలంగా బీటా దశలో ఉన్నా android 11 ఆపరేటింగ్ సిస్టమ్ చివరకి విడుదల చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం గూగుల్ పిక్సల్ తో పాటు, ఇతర కంపెనీ లకు చెందిన కొన్ని...
మనలో చాలా మంది మీరు ఏమి చేస్తున్నారు అని అడిగితే నేను పాలన అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని చెప్పుతాము. కానీ అదే ఇంటర్నెట్ సమాజానికి వస్తే చాలా సింపుల్ గా...