ఏపీలో సంక్రాంతి పండుగ వాతావరణం ముందే వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా కింద మూడో దశ నిదులను నేటి(డిసెంబర్ 29) నుండి రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ఏపీ...
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలోని యు.కొత్తపల్లి మండలంలోని కొమరగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్...
ఏపీలో వినూత్నమైన పథకాలు, కార్యక్రమాలతో దూసుకెళ్తున్న జగన్ సర్కార్ మరో కొత్త పథకాన్ని తీసుకురాబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర భూ రీసర్వే ‘వైయస్ఆర్ జగనన్న భూహక్కు–భూరక్ష’ ప్రాజెక్టును జగ్గయ్యపేట...
ఆంధ్రప్రదేశ్ లోని రైతాంగానికి తీపి కబురు చెప్పింది ఏపీ సర్కారు. పంటనష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించింది. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద ఈ కార్యక్రామానికి శ్రీకారం చుట్టింది జగన్...
ఈ నేల 18న జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపుడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్లోని భూమిలేని వారికి డిసెంబర్ 25న ప్రభుత్వం ఇంటి స్థలాలను పంపిణీ...
ఒక వారంలోనే మరొక తుఫాను తమిళనాడు తీరాన్ని తాకానుంది. అరేబియా సముద్రం మరియు బెంగాల్ బేలో గత 10 రోజుల్లో ఏర్పడిన మూడవ తుఫాను ఇది. డిసెంబర్ 5 వరకు ఏపీ, తమిళనాడు,...
రోజువారీ వ్యాపారాలకు ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి అప్పులు తెచ్చుకుని, రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్ములో అధిక శాతం.. ఆ అప్పులకు వడ్డీ చెల్లించేందుకే వెచ్చిస్తున్న చిరు వ్యాపారులను ఆదుకుంటానని ప్రజాసంకల్ప యాత్రలో...
ఆంధ్రప్రదేశ్లో పేదలందరికీ ఇళ్లు పథకం కింద పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల పంపిణీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగతా...